రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ వ జయంతి సందర్బంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రిన్స్ లెవన్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 01.నుంచి14.04.2022వరకు నిర్వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నెమెంట్ ప్రారంభం
*ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ 30, 116లు కప్, ద్వితీయ బహుమతి రూ 15, 116లు కప్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ 2, 116లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.